వైరల్ అయిన వీడియో.. కౌన్సిలింగ్ ఇప్పించిన ఎక్సైజ్ శాఖ అధికారి

by Dishafeatures2 |
వైరల్ అయిన వీడియో.. కౌన్సిలింగ్ ఇప్పించిన ఎక్సైజ్ శాఖ అధికారి
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో గంజాయికి బానిసైన కొడుకును స్తంభానికి కట్టేసి కారంతో బుద్ది చెప్పిన ఓ తల్లి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దాంతో ఆ వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. యాదాద్రి, భువనగిరి జిల్లాల ఎక్సైజ్ శాఖ సూపర్ డెంట్ కేతావత్ నవీన్ కుమార్ ఆ బాలుడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం గాంధీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేపించినట్లుగా తెలిపారు. గతంలోనూ నాయక్ మత్తుపదార్థాలకు బానిసలైన 15వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అందులో కొందరిని ఉన్నత చదువులు కూడా చదివించడం విశేషం.


Next Story

Most Viewed