- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
EPFO ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. వడ్డీరేటు తగ్గింపు
by Disha Web Desk 17 |
X
దిశ, వెబ్డెస్క్: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( EPFO) వడ్డీ రేటును 2021-22కి 8.1%గా నిర్ణయించింది. వడ్డీరేటును పెంచుతారని లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులు ఎదురు చూశారు. కానీ EPFO వడ్డీ రేటు మరింతగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటును ఇవ్వనున్నట్లు శనివారం నిర్ణయించింది. 60 మిలియన్లకు పైగా ఖాతాదారులకు ఇది నిరుత్సాహపరిచే నిర్ణయం. గత ఆర్థిక సంవత్సరం 2020-21, 2019-20 లో వడ్డీ రేటు 8.5 శాతం గా ఉంది. క్రితం వడ్డీ రేటుతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది.
Next Story