- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారు నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య
by Jakkula.Mamatha |
తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ,తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నా జనార్ధన్ - సుగుణమ్మ(60) అనే వృద్ధ దంపతుల ఇంట్లో, శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చేరబడి సుగుణమ్మ మెడలో ఉన్న బంగారు నగల కోసం గొంతు కోసి ఆమెను హత్య చేశారు. అనంతరం ఆ నగలతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






