- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షానికి జలమయమైన విద్యాధికారి కార్యాలయం.. తడిసి ముద్దైన పాఠశాల పుస్తకాలు
by Jakkula.Mamatha |
టేకులపల్లి మండల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం రాత్రి వచ్చిన వర్షానికి జలమయమై నీటిలో మునిగిపోయింది.

X
దిశ, టేకులపల్లి: టేకులపల్లి మండల విద్యాధికారి కార్యాలయం బుధవారం రాత్రి వచ్చిన వర్షానికి జలమయమై నీటిలో మునిగిపోయింది. మునిగిపోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి పాఠశాల పుస్తకాలు, విద్యార్థుల నోటుబుక్కులు తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవోని ఫోన్ చేసి సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంఈఓని ఫోన్ చేయగా ఎంఈఓ కూడా స్పందించకపోవడం బాధాకరమైన విషయం. విద్యాధికారి కార్యాలయంలో పని చేస్తున్నటువంటి కార్యాలయ సిబ్బంది అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.
Next Story






