- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయాలి : తహశీల్దార్ ఆదేశం
by Batti.Sumithra |
పేద ప్రజలకు సక్రమంగా బియ్యం అందించాలని బెజ్జూర్ తహశీల్దార్ పి.రామ్మోహన్రావు అన్నారు.

X
దిశ, బెజ్జూర్ : పేద ప్రజలకు సక్రమంగా బియ్యం అందించాలని బెజ్జూర్ తహశీల్దార్ పి.రామ్మోహన్రావు అన్నారు. మంగళవారం బెజ్జూర్ తహశీల్ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రామ్మోహన్రావు మాట్లాడుతూ డీలర్లు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 31లోగా రేషన్ కార్డులకు ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలు, వృద్ధుల బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. డీలర్లు నిబంధనల ప్రకారం రేషన్ షాపులను తెరిచి ఉంచాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Next Story






