- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహిళలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఈ రోజు సీఎం ఒంగోలులో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇదులో భాగంగానే ఆయన వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు . అనంతరం దాదాపు కోటి మంది మహిళలకు ఖాతాల్లోకి సున్నా వడ్డీ పథకం కింద 1261 కోట్లను సీఎం జగన్ ఒంగోలు నుంచి జమ చేయనున్నారు.9.76లక్షల గ్రూపుల్లో 1,02,16,410 మంది మహిళల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది. దీతో ఇప్పటి వరకు మొత్తం రూ.3,615 కోట్ల మహిళలకు నగదు అందిచినట్లు అవుతుంది.
- Tags
- trending news
Next Story