మహిళలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు

by Dishanational2 |
మహిళలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఈ రోజు సీఎం ఒంగోలులో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇదులో భాగంగానే ఆయన వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు . అనంతరం దాదాపు కోటి మంది మహిళలకు ఖాతాల్లోకి సున్నా వడ్డీ పథకం కింద 1261 కోట్లను సీఎం జగన్ ఒంగోలు నుంచి జమ చేయనున్నారు.9.76లక్షల గ్రూపుల్లో 1,02,16,410 మంది మహిళల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది. దీతో ఇప్పటి వరకు మొత్తం రూ.3,615 కోట్ల మహిళలకు నగదు అందిచినట్లు అవుతుంది.

Next Story

Most Viewed