FLASH: 111 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
FLASH: 111 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 111 జీవో కింద లక్షా 32వేల 600 ఎకరాలు ఉందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్ లు కలుషితం కాకుండా నిబంధన పెట్టారన్నారు. ప్రస్తుతం ఈ నీళ్లు వాడటం లేదన్నారు. అంతేగాక, 111 జీవో అర్ధరహితమని, ఈ జీవోను ఎత్తివేస్తామన్నారు. జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చారని, హైదరాబాద్‌కు ఈ జలాశయాల నీరు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇంకో వందేళ్ల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఉండదని తెలిపారు.



Next Story

Most Viewed