- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అర్ధరాత్రి దుకాణంలో ఆ పని చేసి.. నగదు దొంగిలించిన దుండగులు
by Dishanational2 |
X
దిశ, చిలుకూరు: మండల కేంద్రం చిలుకూరు బస్టాండ్ సెంటర్లో శనివారం అర్ధరాత్రి ఒక దుకాణంలో చోరీ జరిగింది. బాధితుడు రేపాల చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజు లాగానే శనివారం రాత్రి కూడా దుకాణాన్ని మూసేశానన్నారు. రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు షాపులోని నగదును ఇంటికి తీసుకెళ్తానని తెలిపారు. గత రాత్రి అత్యవసరంగా ఉండి నగదు తీసుకెళ్లలేదన్నారు. దాంతో దుకాణం వెనుక నుంచి లోపలికి వచ్చిన దుండగులు రూ.50 వేల నగదు దొంగిలించారని తెలిపారు. అలాగే షాపులోని సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి సంబంధిత సామగ్రిని కూడా ఎత్తుకెళ్లారని శేఖర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story