- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారిపై బస్సు బోల్తా
by Jakkula.Mamatha |
పెబ్బేరు పట్టణ సమీపంలో ఎన్ హెచ్ 44 పై వనపర్తి డిపోకు చెందిన బస్సు (TG 32 Z 0015 నెంబర్) 61 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి వనపర్తికి బయలుదేరింది

X
దిశ, పెబ్బేరు: పెబ్బేరు పట్టణ సమీపంలో ఎన్ హెచ్ 44 పై వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG 32 Z 0015 నెంబర్) 61 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి వనపర్తికి బయలుదేరింది. ఈ క్రమంలో పెబ్బేరుకు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వనపర్తి ఏరియా హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలించారు. ఈ ఘటనతో నేషనల్ హైవే 44 పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
Next Story






