- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చీతా.. ఏమిటీ చేత!
by Disha Web Desk 17 |
X
దిశ, ఫీచర్స్: కొన్ని ఫొటోస్ సింపుల్గా కనిపిస్తూనే.. పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంటాయి. ఇలానే ఓ కంపెనీ తమ ప్రమోషన్లో భాగంగా అడ్వర్టయిజ్మెంట్ ఇస్తూనే 'సేవ్ ది ట్రీస్' కొటేషన్తో సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంది. అయితే ఈ యాడ్ చూసి ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించిన ఓ నెటిజన్.. ఆ యాడ్ హోర్డింగ్ తగిలించిన సెంట్రల్ లైటింగ్ పోల్పై పులి కూర్చున్నట్లుగా డిజైన్ చేశాడు. 'అడవి మృగాల ఆవాసాలను నాశనం చేస్తే.. అవి జనారణ్యంలోనే జెండా పాతుతాయి జాగ్రత్త!' అనే మెసేజ్ను క్రియేటివ్గా చెప్పాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'బ్రిలియంట్ అడ్వర్టయిజ్మెంట్ విత్ పవర్ఫుల్ మెసేజ్' అని కొనియాడుతున్నారు.
Next Story