- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ న్యూస్.. గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు
by Disha Web Desk 12 |
X
దిశ, ఏటురూనాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట బ్రిడ్జికి సమీపంలోని గోదావరి నీటి ప్రవాహంలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాయి వర్ధన్, సతీష్, సందీప్ అనే ముగ్గురు యువకులు సమీపంలోని లక్ష్మిదేవర ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు. ఈ మేరకు యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. అయితే వరద ప్రవాహం పెరగడంతో ముగ్గురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story