- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండు జిల్లాల్లో 150 బాంబులు.. సీఎం ఆదేశాల తర్వాతే..
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: సాధారణంగా జిల్లాలో ఒక్క బాంబు లభ్యమైతేనే జిల్లా అంతా హడలిపోతుంది. ప్రజలంతా భయాందోళనలకు గురవుతారు. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం కేవలం రెండు జిల్లాల్లో ఏకంగా 150 బాంబులు దొరికాయి. వీటిలో 50 క్రూడ్ బాంబులు కాగా మరో 100 పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాంబులు, పేలుడు పదార్థాలను సీజ్ చేయాలని డీజీపీ, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఇలా బిర్భుమ్స్ మార్గ్రం గ్రామంలో 50 బాంబులు, పాస్కిం మెదినిపుర్లో 100 పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story