- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండు జిల్లాల్లో 150 బాంబులు.. సీఎం ఆదేశాల తర్వాతే..
by Javid Pasha |

X
దిశ, వెబ్డెస్క్: సాధారణంగా జిల్లాలో ఒక్క బాంబు లభ్యమైతేనే జిల్లా అంతా హడలిపోతుంది. ప్రజలంతా భయాందోళనలకు గురవుతారు. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం కేవలం రెండు జిల్లాల్లో ఏకంగా 150 బాంబులు దొరికాయి. వీటిలో 50 క్రూడ్ బాంబులు కాగా మరో 100 పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాంబులు, పేలుడు పదార్థాలను సీజ్ చేయాలని డీజీపీ, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఇలా బిర్భుమ్స్ మార్గ్రం గ్రామంలో 50 బాంబులు, పాస్కిం మెదినిపుర్లో 100 పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story