- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డ్రైనేజీ పాలైన చిన్నారి.. ఈ పాపం ఎవరిదో
by Dishanational2 |
X
దిశ ఉప్పల్ : డ్రైనేజీలో పసికందు మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చిలుకనగర్ డివిజన్ మల్లికార్జున్ నగర్లో చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున్ నగర్లో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా, అకస్మాత్తుగా 7 నెలల పసికందు బయటపడింది. దీంతో స్థానికులు ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన ఉప్పల్ నియోజక వర్గంలో కలకలం రేపుతోంది. చిన్నారి మృతదేహాన్ని చూసిన వారందరూ.. ఎవరు ఈ పని చేశారు, ఈపాపం ఎవరిదంటూ ముచ్చటిస్తున్నారు.
Next Story