పెళ్లి బృందం ఆటో బోల్తా.. ఇద్దరి పరిస్థితి సీరియస్

by Disha Web Desk 2 |
పెళ్లి బృందం ఆటో బోల్తా.. ఇద్దరి పరిస్థితి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులంతా కలిసి పెళ్లి బృందంతో తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం సదాశివనగర్‎‌లో జరిగింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed