9th క్లాస్ స్టూడెంట్‌తో నలుగురు పిల్లల తల్లి రొమాన్స్.. ఇద్దరు ఆ స్థితిలో..

by Disha Web Desk |
9th క్లాస్ స్టూడెంట్‌తో నలుగురు పిల్లల తల్లి రొమాన్స్.. ఇద్దరు ఆ స్థితిలో..
X

దిశ, వెబ్‌డెస్క్ : పడక సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు మహిళలు. పెళ్లై.. నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. కొడుకు వయసున్న బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. 9వ తరగతి చదివే ఆ విద్యార్థి పూర్తిగా ఆమె మత్తులో మునిగిపోయి.. ఆంటీ లేనిదే జీవితం లేదనే స్థాయికి వచ్చాడు. చివరికి ఇద్దరి రాసలీలల గురించి గ్రామస్తులు సైతం చెవులు కొరుక్కోవడంతో జీవితాలకు ముగింపు పలికారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కౌడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపర్తల గ్రామానికి చెందిన గుడియా అలియాస్ నిరాల (35)కు 18 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఆమెకు నలుగురు పిల్లలు. భర్త ఉద్యోగ నిమిత్తం మరో ప్రాంతంలో ఉంటూ తరచూ వచ్చిపోతుంటాడు. అయితే భర్త ఇంటిపట్టున ఉండకపోవడంతో గుడియా మనసు వారి ఇంటి పక్కన్నే ఉంటున్న 9వ తరగతి చదివే విద్యార్థి వైపు మళ్లింది. పక్కపక్క ఇళ్లే కాబట్టి నిత్యం ఆ విద్యార్థి గుడియా ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఆ బాలుడితో గుడియా అక్రమ సంబంధానికి తెర లేపింది. వీలు చిక్కినప్పుడల్లా అతడితో రొమాన్స్ చేసింది.

నిజం ఎన్ని రోజులు దాగదన్నట్లు వారిద్దరి అనైతిక సంబంధం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులకు తెలిసింది. దీంతో గుడియాను బంధువులు హెచ్చరించారు. మరోవైపు గ్రామంలో వారిద్దరి గురించి విస్తృతంగా ప్రచారం కావడంతోపాటు అందరూ వారి రాసలీలల గురించే మాట్లాడుకోవడంతో మనస్తాపం చెందిన గుడియా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి ఊరి చివరన ఉన్న మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కౌడియా పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed