Asaduddin Owaisi: ఆ సరిహద్దు విషయంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదు?: ఒవైసీ

by Disha Web Desk 12 |
Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament
X

దిశ, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament| ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోడీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్ సరిహద్దు సంక్షోభంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ జరపడం లేదని మండిపడ్డారు. అలాగే "లడఖ్‌పై నా ప్రశ్నలను పార్లమెంటులో ఎందుకు తిరస్కరిస్తున్నారు? [ప్రధానమంత్రి] మోడీ ప్రజలకి ఎందుకు భయపడుతున్నారు? అతను ఏమి దాచాడు?" అని "ఈ వైఫల్యానికి ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించబోతున్నారా?" అని అసదుద్దీన్ ఒవైసీ ఘాటు గా ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ కలకలం..



Next Story

Most Viewed