- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 వ విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో సీట్ల ప్రవేశానికి ఆన్లైస్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మల్లికార్జున్ తెలిపారు.

X
దిశ, కామారెడ్డి : నిజాంసాగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 వ విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో సీట్ల ప్రవేశానికి ఆన్లైస్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో మల్లికార్జున్ తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. https://cbseitms.rcil.gov.in/nvs/ & www.navodaya.gov.in సందర్శించి దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు.
Next Story






