- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఏపీ స్పీకర్
by Dishanational1 |
X
దిశ, ములుగు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీ సమేతంగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గైడ్ ద్వారా రామప్ప ఆలయం యొక్క విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంకి చేరుకున్నారు. ఏపీ స్పీకర్ కు డప్పు వాయిద్యాలతో మేడారం పూజారులు స్వాగతం పలికారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Next Story