- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ (GCMMF) పాల ధరలు పెరిగాయి. అమూల్ తన అన్ని రకాల పాల వేరియంట్లపై దేశవ్యాప్తంగా లీటర్కు 2 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ కొత్త ధరలు మే 14 నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. పాల ఉత్పత్తికి అయ్యే వ్యయం పెరగడం, పశుగ్రాసం ధరలు, రవాణా ఖర్చులు అధికం కావడం వల్లే ఈ ధరల పెంపు తప్పలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజల నిత్యావసర ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Next Story






