- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడి వియ్యంకుడు మృతి
by Disha Web Desk 13 |
X
దిశ, హన్మకొండ టౌన్: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) వియ్యంకుడు, గ్రానైట్ వ్యాపారి విన్నకోట అజయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రెండు రోజుల క్రితమే గుండెకు శస్త్ర చికిత్స చేశారు. కోలుకుంటున్న క్రమంలోనే మళ్లీ ఆయన గుండె పోటుకు గురయ్యారు. గుండె బలహీనంగా ఉండటం చేత ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అజయ్ కుమార్ అంత్యక్రియలు బుధవారం ఉదయం హైదరాబాద్ లో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story