ఆర్టీసీ బస్టాండ్‌లో అవగాహన కార్యక్రమం

by Dishanational1 |
ఆర్టీసీ బస్టాండ్‌లో అవగాహన కార్యక్రమం
X

దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ లో చైల్డ్ ఫౌండ్ ఇండియా ఆధ్వర్యంలో కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. పాటలు పాడుతూ హెచ్ఐవీ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫౌండ్ ఇండియా లింక్ వర్కర్ సున్నం నరేష్ కుమార్, కళాజాతర నాయకులు జనం పాట సింగర్ గోపాల్, డప్పు సాయిలు, ఆర్టీసీ కంట్రోలర్ దేవిదాస్, ప్రయాణికులు, ఇతరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed