రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ

by Batti.Sumithra |

రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సౌమ్య శృతి తెలిపారు.

రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, శాలిగౌరారం : రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సౌమ్య శృతి తెలిపారు. 15 జూన్ 2026 వరకు కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ 5 జూలై 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని శాలిగౌరారం మండల పరిధిలోని రైతులందరూ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టాదారు జిరాక్స్ లను వెంట తీసుకువెళ్లి మీ మీ క్లస్టర్ లో ఉన్న రైతు వేదికలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Next Story