- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బెజ్జూర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి

X
దిశ, బెజ్జుర్: ఇటీవల బెజ్జూరు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పెంచికలపేట మండలం ఏ ల్లూరు గ్రామానికి చెందిన 22 సంవత్సరాల యువకుడు సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందారు . మహాశివరాత్రి సందర్భంగా బెజ్జూర్ జాతరకు పెంచికలపేట నుండి బెజ్జుర్ వరకు వస్తుండగా ,మండలం గొల్ల బాయ్ చెరువు సమీపంలో రెండు బైకులు ఢీకొని పెంచికలపేట మండలం ఏ ల్లూరు గ్రామానికి గ్రామానికి చెందిన డో కే సతీష్ మృతి చెందగా, తీవ్రగాయాలైన సయ్యద్ ఇలియాస్ హైదరాబాద్ తరలించగా ,చికిత్స పొందుతూ మృతి చెందాడు. సయ్యద్ ఇలియాస్ మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story