- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇసుకనే గూడు గా చేసుకుని సేదతీరుతున్న శునకం
by Disha Web Desk 12 |
X
దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ను తీసుకువచ్చి సీజ్ చేసిన లారీ నుంచి ఇసుకను ఇక్కడ దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండడంతో అక్కడే ఉన్న ఓ శునకం ఇసుక మట్టి ని గూడు గా చేసుకుని ఆ నీడలో సేదతీరుతున్న దృశ్యాన్ని అక్కడున్న వాళ్ళందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఎండ వేడికి మనుషులే కాదు మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి అని ఈ దృశ్యం ద్వారా స్పష్టమవుతోంది.
Next Story