ఇసుకనే గూడు గా చేసుకుని సేదతీరుతున్న శునకం

by Disha Web Desk 12 |
ఇసుకనే గూడు గా చేసుకుని సేదతీరుతున్న శునకం
X

దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ను తీసుకువచ్చి సీజ్ చేసిన లారీ నుంచి ఇసుకను ఇక్కడ దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండడంతో అక్కడే ఉన్న ఓ శునకం ఇసుక మట్టి ని గూడు గా చేసుకుని ఆ నీడలో సేదతీరుతున్న దృశ్యాన్ని అక్కడున్న వాళ్ళందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఎండ వేడికి మనుషులే కాదు మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి అని ఈ దృశ్యం ద్వారా స్పష్టమవుతోంది.

Next Story

Most Viewed