- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేపీహెచ్బీలో 470 గ్రాముల గంజాయి స్వాధీనం
by Batti.Sumithra |
కేపీహెచ్బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.

X
దిశ, బాలానగర్ : కేపీహెచ్బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 470 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్హెచ్వో హన్మంతరావు తెలిపారు. అరెస్టైన నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన సి. అఖిల్ బాబుగా గుర్తించారు. అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






