Sanjay Raut: సంజయ్ రౌత్‌కు షాక్.. ఈడీ నోటీసులు జారీ

by Disha Web Desk 4 |
ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday
X

దిశ, డైనమిక్ బ్యూరో: ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday| మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రవీణ్ రౌత్, పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సమన్లు ​​జారీ చేసింది. సంజయ్‌కి సంబంధించిన కొన్ని ఆస్తులను గతంలో ఈడీ అటాచ్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన రూ.9 కోట్ల ఆస్తులను, సంజయ్ రౌత్ భార్య వర్షకు చెందిన రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్‌ను జప్తు చేసింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.

Next Story

Most Viewed