- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామోజీ రావును కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావును కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. సోమవారం హైదరాబాద్లోని రామోజీరావు నివాసంలో మర్యాదపూర్వకంగా ఇరువురు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, ఇటీవలే బీజేపీ నుంచి సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ మునుగోడు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. రెండోసారి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రాజగోపాల్ రెడ్డికి ఆ స్థానం కేటాయించారు.
Next Story