- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > Telangana Assembly Election 2023 > Revanth Reddy, Komati Reddy, Uttam Kumar Reddy మధ్య జరిగిన చర్చ ఇదే!
Revanth Reddy, Komati Reddy, Uttam Kumar Reddy మధ్య జరిగిన చర్చ ఇదే!
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. గత పదేళ్లుగా రెడ్డిలకు పవర్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఈ ముగ్గురు ఎంపీలు డిస్కషన్ చేసుకున్నట్లు సమాచారం. పార్టీలో చేరికలు, ప్రియాంక సభపై బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన మీటింగ్లో ఈ ముగ్గులు రెడ్డి నేతలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. టీఆర్ఎస్ రెడ్డి నేతలు కూడా పార్టీ ఏదైనా సరే.. మనోళ్లు పవర్ పాయింట్లో ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి.. ఉత్తమ్, వెంకటరెడ్డికి వివరించినట్లు సమాచారం.
Next Story