- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > Telangana Assembly Election 2023 > అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్ద హైడ్రామా.. ఎంపీ కోమటిరెడ్డి సీరియస్
అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్ద హైడ్రామా.. ఎంపీ కోమటిరెడ్డి సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్పై ఏపీ పోలీసులు కంచె వేయడంతో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం సాగర్ వద్ద హైడ్రామా సృష్టించిందని ఆరోపించారు. ఓట్లు దండుకునేందుకు ఏపీ, తెలంగాణ మధ్య సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని నీటి వివాదం అర్ధరాత్రి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని సూచించారు.
Next Story