- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సచివాలయం ఓపెనింగ్కు వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఆయన.. మంగళవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 'నేను ఇప్పుడే కొత్త సచివాలయం ముందు నుంచి వెళ్లాను. ఈ భవనం ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన తన ఫామ్ హౌస్ నుంచే తిరిగి తెలంగాణ పాలనకొనసాగించారు' అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ భవనం ప్రజా భవనంగా మారుతుంది. ప్రజా తెలంగాణకు చిహ్నంగా మారబోతుందని పేర్కొన్నారు.
Next Story