- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పేటకు రాని సీఎం.. సభకు రాని జనం
by Disha Web Desk 2 |
X
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పలు ప్రభుత్వ నూతన భవనాలను ప్రారంభోత్సవం చేయడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. సీఎంఓ కార్యాలయ అధికారులు పంపిన షెడ్యూలు ప్రకారం ఉదయం 11:15 కు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2:45 గంటలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ 3:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు సభా ప్రాంగణానికి జనం కూడా చేరుకోకపోవడం విశేషం. సభా ప్రాంగణంలో జన సమీకరణ లేకపోవడం వల్లే సీఎం సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని వదంతులు వినిపిస్తున్నాయి.
Next Story