- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాగార్జున సాగర్ ఇష్యూపై సీఈవో వికాస్ రాజ్ రియాక్షన్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. నీటి వాటా కోసం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్కు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా.. ఈ వివాదంపై తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఆ విషయం పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు. ఆ ఇష్యూ గురించి రాజకీయ నేతలు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. నిబంధనలు ఎవరు అతిక్రమించొద్దని హెచ్చరించారు.
Next Story