- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దూకుడు పెంచిన తీన్మార్ మల్లన్న.. కీలక నేతతో భేటీ
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. సోమవారం ఏఐఎఫ్ బీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తీన్మార్ మల్లన్నతో పాటు మరికొంత మంది నాయకులుఉన్నారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నారని ఇదివరకే తీన్మార్ మల్లన్న ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.
Next Story