- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘చాలా మంది గ్రూపు-1 ఎగ్జామ్ రెండోసారి రాయలేదు’
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: టీఎస్పీఎస్సీపై NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ భవన్లో వెంకట్ మీడియాతో మీడియాతో టీఎస్పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై, టీఎస్పీఎస్సీపై నిరుద్యోగులు నమ్మకం కోల్పోతున్నారని తెలిపారు. మొదటిసారి గ్రూపు-1 పరీక్ష పేపర్ లీక్ కావడం చూసి.. రెండోసారి అనేకమంది పరీక్ష రాయడానికి వెనకడుగు వేశారని చెప్పారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ను చాలా నిర్లక్ష్యంగా నిర్వహించారని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Next Story