- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిరుత్సాహ పడం.. మళ్లీ పుంజుకుంటాం: కేటీఆర్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన కేటీఆర్ అభినందనలు చెప్పారు. వరుసగా రెండుసార్లు తమకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తాము ఊహించిన ఫలితాలు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఓటమి ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. ఈ ఫలితాలతో తాము నిరుత్సాహ పడబోమని, మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Next Story