- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి
by Disha Web Desk 2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పార్టీ అవకాశమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఘట్కేసర్లో శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పు అనేది ప్రచారమే నన్నారు. తుదిశ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని వెల్లడించారు. కావాలని, పనిగట్టుకొని కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఎక్కడ పోటీచేయమంటే అక్కడ చేస్తానని, ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని అన్నారు.
Next Story