- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన కౌంటింగ్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఆయా రాష్ట్రాల్లో అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. మూడు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్గా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
Next Story