- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వినాయక చవితి వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం కీలక పిలుపు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి హిందువులకు పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలను ఐక్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి పండగను ఎక్కువ సంఖ్యలో జరుపుకుంటుండటంతో పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.
Next Story