- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జాగిరిపల్లెలో విషాదం.. ఉరేసుకొని యువరైతు ఆత్మహత్య
by Web Desk |
X
దిశ, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జాగిరిపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు వినయ్ కుమార్(35) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం గ్రామ శివారులోని తన వ్యవసాయ బావి వద్ద నున్న వేపచెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
young farmer commits suicide by stabbing
Next Story