దేవుడి దగ్గరకు వెళుతున్నా.. సూసైడ్ నోట్ రాసి మహిళ ఆత్మహత్య

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-03 03:46:23  IST  )

దేవుడి దగ్గరకు వెళుతున్నా అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో చోటు

దేవుడి దగ్గరకు వెళుతున్నా.. సూసైడ్ నోట్ రాసి మహిళ ఆత్మహత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: దేవుడి దగ్గరకు వెళుతున్నా అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. పూజ అనే వివాహిత తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఐదు అంతస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు వివాహిత 5పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story