- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు గీత కార్మికుడు మృతి..
by Bhanu |
ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుండి జారిపడి చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభుని పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, కమలాపూర్ : ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుండి జారిపడి చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభుని పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జనగాని సుభాష్(45) ఈనెల 20వ తేదీన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు పై నుండి పడి తీవ్ర గాయాలు కాగా హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మృతునికి భార్య సుమలత, కుమారుడు ఉన్నారు.
Next Story






