- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి పడిన కారు.. వ్యక్తి మృతి
by Disha Web Desk 13 |
X
దిశ, ఏటూరు నాగారం: అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కారు పడటంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం కొత్త బ్రిడ్జి వద్ద జరిగింది. అదుపుతప్పి ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి కింద గల వాగులో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో మంగపేట మండలానికి చెందిన నారా సందీప్ బైక్ మెకానిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story