- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > మరణంలో కూడా వీడని భార్యాభర్తల బంధం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
మరణంలో కూడా వీడని భార్యాభర్తల బంధం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
by Bhanu |
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శివతాండ గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శివతాండ గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సభావతి సుగుణ పురుగుల మందు తాగి మృతి చెందగా, భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త సభావతి పంతులు కూడా అదే బాటలో పురుగుల మందు తాగి మరణించాడు. ఒక్కరోజులో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇప్పటికే ఈ దంపతులు గత ఆరు నెలలలో తమ ఇద్దరు కుమారులను కోల్పోయిన సంగతి స్థానికులు గుర్తుచేస్తూ, శోకసంద్రంలో శివ తండా గ్రామం మునిగిపోయింది.
Next Story






