- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకతీయ కాలంనాటి విగ్రహం లభ్యం..?
by Taduka Kalyani |
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని పాకాల వాగు ఒడ్డున అయోధ్యపురం ఎత్తిపోతల పంప్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో పురాతనమైన కాకతీయుల కాలంనాటి తల లేకుండా ఉన్న విగ్రహం వాగులో అక్కడి స్థానిక రైతుల కంట పడింది.

X
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని పాకాల వాగు ఒడ్డున అయోధ్యపురం ఎత్తిపోతల పంప్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో పురాతనమైన కాకతీయుల కాలంనాటి తల లేకుండా ఉన్న విగ్రహం వాగులో అక్కడి స్థానిక రైతుల కంట పడింది. ఆ విగ్రహం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది. వాగులో వచ్చే నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చిందా, లేదా కావాలని ఎవరైనా వ్యక్తులు ఇక్కడ విగ్రహాన్ని వదిలి వెళ్లారా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
Next Story






