వడ దెబ్బకు వ్యక్తి మృతి

by Bhanu |

జనగామ పట్టణం బీరప్ప గడ్డ కు చెందిన నేతి అంత య్య(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

వడ దెబ్బకు వ్యక్తి మృతి
X

దిశ, జనగామ : జనగామ పట్టణం బీరప్ప గడ్డ కు చెందిన నేతి అంత య్య(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. రోజువారి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన అంతయ్య అస్వస్థ తకు గురై కుప్పకూలిపోయా డు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రధాన జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.

Next Story