- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతుడి కుటుంబానికి సిఐ పరామర్శ
by velandi.Saikiran |
చిట్యాల మండల కేంద్రంలో బుర్ర రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం చిట్యాల సిఐ దగ్గు మల్లేష్,

X
దిశ, చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో బుర్ర రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం చిట్యాల సిఐ దగ్గు మల్లేష్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి మృతుని కుమారులు, చక్రపాణి, దేవేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రఘు, నాగరాజు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Next Story






