- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ దారుణ హత్య..
by Kodari Anjali |
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన రజిత దారుణ హత్యకు గురైంది.

X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన రజిత (36) దారుణ హత్యకు గురైంది. నిద్రలో ఉండగానే మెడపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భర్తే హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






