- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భక్తులపై తేనెటీగల దాడి..
by Disha Web Desk 11 |
X
దిశ, వేలేరు: వేలేరు మండల పరిధి మల్లికుదుర్ల గ్రామ శివారులో గట్టు మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో పూజలు నిర్వహిస్తున్న భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు పదిమంది భక్తులు గాయపడ్డారు. కాగా గాయపడిన పదిమంది భక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు. వెంటనే స్పందించిన స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో 108 సిబ్బంది వచ్చి గాయపడిన వారందరికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు.
Next Story