TSPSC : కొనసాగుతున్న టాప్ స్కోరర్ల విచారణ

by Disha Web Desk 4 |
TSPSC : కొనసాగుతున్న టాప్ స్కోరర్ల విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లు, రాహుల్, శాంతి, సుచరితలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. చంచల్ గూడ నుంచి నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మరో వైపు సిట్ విచారణకు ఈ కేసులో కీలకంగా ఉన్న రేణుక విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మీపై సిట్ అధికారుల అనుమానాలు బలపడుతున్నాయి.

Next Story

Most Viewed