TS : SSC లీకేజీ వేళ టెన్త్ విద్యార్థి సూసైడ్ కలకలం

by Disha Web Desk 4 |
TS : SSC లీకేజీ వేళ టెన్త్ విద్యార్థి సూసైడ్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: SSC పేపర్ లీకేజీ తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్న వేళ పదో తరగతి విద్యార్థి సూసైడ్ తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం మల్రెడ్డి పల్లిలో విషాదం చోటు చేసుకుంది. మల్రెడ్డి చెరువులో దూకి ఎస్ ఎస్ సీ విద్యార్థి రమేష్ ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed